Download Now Banner

This browser does not support the video element.

తునిలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రముఖ న్యూరో డాక్టర్ గురు ప్రసాద్

Tuni, Kakinada | Sep 7, 2025
నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తుని పట్టణానికి చెందిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గురు ప్రసాద్ ఆదివారం తెలిపారు.అనేక స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా వైద్యశాలతో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు మనం లేకపోయినా మన కళ్ళు నేత్రదానం చేస్తే సజీవంగా మరో ఇద్దరికి చూపును ప్రసాదిస్తుందని ఈ విషయంపై అవగాహన ర్యాలీ చేస్తున్నామని ఆయన తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us