Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: సుమ దేవి జంక్షన్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొని ఆటో బోల్తా,డ్రైవర్ కు గాయాలు,తప్పిన పెను ప్రమాదం

Srikakulam, Srikakulam | Sep 2, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ ఆటో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, భారీ వాహనాలు రాకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కేవలం ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవేస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఆటో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గురైన వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us