మైలవరం పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల నుండి బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఏకధాటిగా కుండపోత వర్షం పడింది దీంతో జనజీవనం స్తంభించిపోయింది వినాయక చవితి పర్వతను సందర్భంగా మండప నిర్వహకులు అనేక ఇబ్బందులకు గురి అయ్యారు అయినప్పటికీ వినాయక చవితి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.