Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: మియాపూర్ డివిజన్ లో పెద్ద కుడి చెరువు సుందరీకరణ సంరక్షణ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

Ibrahimpatnam, Rangareddy | Sep 13, 2025
మియాపూర్ డివిజన్ పరిధిలో పెద్ద కుడి చెరువు సుందరీకరణ సంరక్షణ అభివృద్ధి పనులలో భాగంగా ఒక కోటి 93 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చెరువులో మురుగునీరు కలవకుండా చేపడుతున్న మురుగునీటి మళ్లింపు కాలువ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆరికె పూడి గాంధీ శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు సుందరీ కరణ అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us