Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: పట్టణంలో లండన్ డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయను సత్కరించిన శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యే

Bhimavaram, West Godavari | Aug 31, 2025
భీమవరం డిప్యూటీ మేయర్కు సత్కారం కౌన్సిలర్ నుంచి డిప్యూటీ మేయర్గా ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక చారిత్రాత్మక విజయమని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు లండన్ డిప్యూటీ మేయర్ ఉదయ్ ను అభినందించారు. లండన్లో ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా ఉదయ్ నిలిచారని, భవిష్యత్ ప్రయత్నాలన్నింటిలో మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us