Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: బద్వేల్ : మున్సిపాలిటీ పరిధిలోని వెంకటయ్య నగర్ లో పట్ట పగలే చోరీ...

India | Sep 10, 2025
కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటయ్య నగర్ లో బుధవారం పట్ట పగలే చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో ఎవరూ లేనిది గమనించి తాళం పగలగొట్టి దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో సుమారు 12 తులాల బంగారం ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు తెలుపుతున్నారు. విషయం తెల్సిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us