Download Now Banner

This browser does not support the video element.

గుంతకల్లు: ఎర్రగుడి గ్రామంలో వీరేంద్ర అనే వ్యక్తి కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు

Guntakal, Anantapur | Sep 5, 2025
గుత్తి మండల శివారులోని ఎర్రగుడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్యం చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us