Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ మైదానంలో ముగిసిన బాస్కెట్ బాల్, వాలీబాల్ పోటీలు

Sangareddy, Sangareddy | Sep 5, 2025
సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ మైదానంలో శుక్రవారం క్రీడా పోటీలను నిర్వహించారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతగా నిలిచిన సంగారెడ్డి జట్టుకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us