Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: బిఆర్ఎస్ హయాంలో ప్రతి నీతి బొట్టును ఒడిసిపట్టామన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Wanaparthy, Wanaparthy | Aug 31, 2025
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గట్టు పెద్దగూడెం తండాలలో నీ కుంటలను సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ హయాంలో నీటి బొట్టును వృధా కాకుండా ఎక్కడికక్కడే డ్యాములు కట్టి ఒడిసిపట్టామని తద్వారా నేడు సైతం చెరువులను తలపిస్తున్నాయన్నారు నీరు పుష్కలంగా ఏర్పడడంతో రైతులు గిరిజన తండాలలో సహితం వ్యవసాయానికి ఆమోదయోగంగా ఉందని ఇది కేవలం కేసీఆర్ పాలనతోనే సాధ్యమైందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us