Download Now Banner

This browser does not support the video element.

గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు: ఇద్దనవలసలో విద్యుత్ డిఈ బి రఘు

Vizianagaram Urban, Vizianagaram | Sep 12, 2025
మెంటాడ మండలంలోని ఇద్దనవలస విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ వినియోగదారులతో మేము అనే కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ డి ఈ బి రఘు మాట్లాడుతూ, గ్రామాలలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగించే అంశాలపై సమావేశంలో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ ఏడిఈ జి శివకుమార్, ఏఈ రమేష్, విద్యుత్ వినియోగదారులుతదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us