Download Now Banner

This browser does not support the video element.

మెదక్: రైతులు పంట నష్టం వివరాలు అందించాలి : మండల వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్

Medak, Medak | Sep 2, 2025
అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులు తమ వివరాలను అందజేయాలని చిన్నశంకరంపేట మండల వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ సూచించారు. ఈ సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతు రైతులు తమ ఆధార్, పట్టా పాస్ బుక్ , బ్యాంక్ ఖాతా జిరాక్స్ లను రెండు రోజుల్లోగా వ్యవసాయ అధికారులకు సమర్పించాలని కోరారు. పంట మునిగిపోయిన రైతులు, ఇసుకమేటలు వేసిన పొలాల రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిరాక్సులు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెండు రోజుల్లో అందించాలని రైతులకు సూచించారు. వాటిని జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుందని, ప్రభుత్వం పంట నష్టం ప్రకటించినప్పుడు వారికీ అందజేస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us