Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Chittoor Urban, Chittoor | Aug 22, 2025
చిత్తూరు జిల్లా ఈగల్ టీ మరియు చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలు మరియు వాటి నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు అంతేగాక డ్రగ్స్ సంబంధిత సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1972 యొక్క ఉపయోగం అవసరం మరియు గోభ్యత సంబంధించి అంశాలపై కూడా వివరించారు
Read More News
T & CPrivacy PolicyContact Us