Download Now Banner

This browser does not support the video element.

సమాజంలో అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలి: పట్టణంలో మహాసేన రాజేష్

Pithapuram, Kakinada | Aug 26, 2025
2022లో సోషల్ మీడియా వేదికగా హిందువులు, బ్రాహ్మణులపైన అనుచిత వ్యాఖ్యలు చేశానని మహాసేన రాజేశ్ తెలిపారు. ఆలోచిస్తే తన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు క్షమాపణ చెప్పానన్నారు. సమాజంలో అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని అందరూ కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి ఉంటుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us