ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గతంలో భూమి తగాదా విషయంలో దళిత సంఘం సాయన్న అనే వ్యక్తిని సంఘం నుండి బహిష్కరించారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 11:30 బాధితులు సాయన్న తండ్రి చెందడంతో అంత్యక్రియలను అదే కులం సంబంధించిన బంధువులు అడ్డుకొని మృతుని కూతురు మనమడి పై దాడి చేశారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.