ఈనెల తొమ్మిదో తేదీన జరగబోయే రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీమంత్రి శైలజనా తెలిపారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. పెద్ద ఎత్తున వైసిపి నేతలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.