Download Now Banner

This browser does not support the video element.

మహిళపై యువకుడు కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి డిఎస్పి వెంకటేశ్వర్లు విచారణ

Anantapur Urban, Anantapur | Aug 30, 2025
అనంతపురం జిల్లాలోని నార్పల మండలం వెంకటం పల్లి గ్రామంలో జమీల అనే మహిళపై అదే గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించి అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు శనివారం రాత్రి విచారించారు. ఈ సందర్భంగా ఆయన సదరు మహిళతో వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. జరిగిన విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us