Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: పలాస నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు నేలకూలిన పలువురి ఇళ్ళు, కన్నీటి పర్యంతమైన బాధితులు

Srikakulam, Srikakulam | Sep 3, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజక వర్గ పరిధిలో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు గిరిజనుల ఇల్లు నేలకులాయి. మందస మండలం తెంతులిగాం గ్రామానికి చెందిన సవర భారతి ఇల్లు మట్టి గోడలు తడిసి పూర్తిగా నేలమట్టమైంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర గ్రామంలో సవర రామస్య ఇంటి గోడ ఎవరూ లేని సమయంలో కూలడంతో పెను ప్రమాదం తప్పిందని బాధితులు తెలిపారు. ఉండేందుకు గూడును కోల్పోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us