Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: యూరియా కొరతతో రైతుల గోస., పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం : BRS రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి

Ramagundam, Peddapalle | Sep 6, 2025
p రాష్ట్రంలో ఏరియా కొత్తతో రైతులు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వాళ్ల హరీష్ రెడ్డి అన్నారు ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us