Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: బలహీనవర్గాల జనాభాను ప్రాతిపదికన తీసుకొన్నదే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Jagtial, Jagtial | Sep 1, 2025
బలహీనవర్గాల జనాభాను ప్రాతిపదికను తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అంశంపై గవర్నర్ ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన స్వగృహం ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తో పాటు పలు అంశాలపై మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us