Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: ఆరూరు గ్రామంలో విద్యుత్ ఘాతంతో రెండు ఆవులు మృతి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

Sangareddy, Sangareddy | Aug 28, 2025
సదాశివపేట మండలం అరూర్ గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు ఆవులు విద్యుదాఘాతంతో మరణించాయి. వైర్లు నేలకు తగులుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us