Download Now Banner

This browser does not support the video element.

సత్తుపల్లి: చెన్నూరు సొసైటీలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి జిల్లా రైతు సంఘం కార్యదర్శి బొంతు రాంబాబు

Sathupalle, Khammam | Sep 9, 2025
కల్లూరు మండలం చెన్నూరు లో యూరియా కోసం నిరసన తెలిపారు అనే నెపంతో రైతులు పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలితెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కల్లూరు రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందించాలి అని కోరిన రైతులు పై కల్లూరు పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. మంగళవారం చెన్నూరు సోసైటి కార్యాలయం లో మరియు యాజ్ఞ నారాయణపురం కేంద్రాల్లో యూరియా పంపిణీ రైతు సంఘం బృందం పరిశీలించింది,భారీ క్యూ లైన్లో ఉన్న రైతులతో మాట్లాడారు.మండలం లో యూరియా సరఫరా వివరాలు మండల వ్యవసాయ అధికారి రూపా తెలుసుకున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us