Download Now Banner

This browser does not support the video element.

జిల్లాలో రైతులకు యూరియా కొరత చిత్తూరులోని జిల్లా సహకార గడ్డంగి వద్ద బారులు తీరిన రైతులు

Chittoor Urban, Chittoor | Aug 22, 2025
చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి గాంధీ రోడ్ లోని జిల్లా సహకార వ్యవసాయ గిడ్డంగి దగ్గరికి చేరుకున్న రైతులు శుక్రవారం ఉదయం నుంచి సబ్సిడీ యూరియా కోసం బారులు తీరారు అయితే తమ తమ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అందుబాటు లేకపోవడంతో పంట నష్టపోతామని సుదూర ప్రాంతాల నుండి చిత్తూరుకి రైతులు ఇక్కడికి చేరుకున్నట్టు రైతులు తెలిపారు ప్రభుత్వ అధికారులు మండలాల్లో ఎరువులు కొరత లేకుండా చూడాలని వారు కోరుతున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us