Download Now Banner

This browser does not support the video element.

బీఎస్పీ ఆధ్వర్యంలో 24న విజయవాడలో దళిత రణభేరిని జయప్రదం చేయాలి : చిత్తూరు బీఎస్పీ నాయకులు

Chittoor Urban, Chittoor | Sep 13, 2025
బిఎస్పి ఆధ్వర్యంలో ఈ నెల 24న విజయవాడలో జరిగే దళితరానాని న్ని పేరుని విజయవంతం చేద్దామని బిఎస్పి నాయకులు కోరారు. శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ దాడులను నివారించేందుకు దళిత రణ బేరి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us