Download Now Banner

This browser does not support the video element.

శిథిల వ్యవస్థకు చేరుకుంటున్న ఇంద్రపాలెం బ్రిడ్జ్ అధికారులు పట్టించుకోవాలని స్థానికులు

India | Aug 26, 2025
రూరల్ మండలం ఇంద్రపాలెం బ్రిడ్జి గుంతల పడి ప్రయాణికులకు ప్రమాద భరితంగా మారుతుందని ఇంద్రపాలెం స్థానికులు ఆరోపిస్తున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఇంద్రపాలం బ్రిడ్జిపై సుమారు 30 గ్రామాల ప్రజల ప్రయాణం చేస్తుంటారని బ్రిడ్జి పైన భారీ గుంతలు ఏర్పడడంతో ప్రయాణికుడు భయాందోళన గురవుతున్నారని అన్నారు దీనిపై ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us