Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

Nagarkurnool, Nagarkurnool | Aug 27, 2025
జిల్లా ప్రజలు వినాయక చవితి పండగ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం తెలిపారు. పోలీస్ శాఖ నుండి వినాయక మండప నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని తెలిపారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us