Download Now Banner

This browser does not support the video element.

ఉండి: దేశంలో వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది : కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ

Undi, West Godavari | Aug 31, 2025
దేశంలో వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయం మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన పాలకోడేరులో ఆదివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన విసాల సహక పరపతి సంఘం బ్యాంకు చైర్మన్గా నియమితులైన కొత్తపల్లి నాగరాజు ప్రమాణ స్వీకారం సభలో అయినా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కూడా ఈ రంగం అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us