Install App
nkdnews
This browser does not support the video element.
నారాయణ్ఖేడ్: కడపల్ లో వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయాలని సబ్ స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
Narayankhed, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామంలో వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ సరఫరా చేయాలంటే డిమాండ్ చేస్తూ రైతులు ఆదివారం సబ్స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!