Download Now Banner

This browser does not support the video element.

జాతీయ రహదారుల భూసేకరణ వేగవంతం చేయాలి - కలెక్టర్ టీఎస్ చేతన్

Puttaparthi, Sri Sathyasai | Aug 28, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ టిఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో జాతీయ రహదారుల విస్తరణకు భూ సేకరణ సోలార్ పార్కులు ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ అభ్యంతరాలు, లీగల్ క్లియరెన్స్ ప్రక్రియలను పెండింగ్ లో లేకుండా పూర్తి చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us