యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద గత నెల 26న స్కార్పియో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి లారీ తో ఢీకొట్టడంతో వాహనం నుజ్జును చేయండి. ఈ సందర్భంగా ఈ ఘటనలో డిఎస్పీలు చక్రధర్ రావు శాంతారావు అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడ్డ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి తెలిపారు.