Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: గెద్ద పేట లో పేకాట స్థావరంపై జరిపిన దాడిలో పట్టుబడిన ముగ్గురిపై కేసు నమోదు : బొండపల్లి లో ఎస్ ఐ యు మహేష్

Gajapathinagaram, Vizianagaram | Aug 24, 2025
బొండపల్లి మండలం గెద్దపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించి పేకాడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఆదివారం సాయంత్రం బొండపల్లి ఎస్ ఐ యు మహేష్ తెలిపారు. పేకాడుతో పట్టుబడిన ముగ్గురు వ్యక్తుల నుంచి 13,820 రూపాయలు స్వాధీన పరుచుకుని సీజ్ చేశామని ఈ సందర్భంగా బొండపల్లి ఎస్ ఐ యు మహేష్ పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us