Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, అదనపు కలెక్టర్

Sangareddy, Sangareddy | Aug 31, 2025
సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జనం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆదివారం రాత్రికి పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us