Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి ఎస్ టి యు విన్నపం

Jagtial, Jagtial | Sep 7, 2025
ఇటీవల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులతో ప్రాథమిక పాఠశాలలో చాలా ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయని, వాటిని తాత్కాలికంగా వెంటనే స్థానిక అర్హత గల విద్యావంతులను విద్యావాలంటీర్ లుగా నియమించి భర్తీ చేసే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని స్టేట్ టీచర్స్ యూనియన్( STU ) జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ ప్రభుత్వాన్ని కోరారు .ఈ మేరకు జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మచ్చ శంకర్ , బైరం హరికిరణ్ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగానికి ప్రాథమిక పాఠశా
Read More News
T & CPrivacy PolicyContact Us