Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాలకు జైనాథ్ మండల కేంద్రంలోని పలు కాలనీలోని ఇళ్లలోకి చేరిన వరద నీరు

Adilabad Urban, Adilabad | Sep 3, 2025
ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుధవారం ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షంతో జైనథ్ మండల కేంద్రంలోని 9వ వార్డులోని పలు ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేయడంతో ప్రజలు ఈ ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో పలు ఇళ్లల్లో సామాగ్రి నీట మునిగి తడిసి ముద్దయ్యాయి. ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us