Download Now Banner

This browser does not support the video element.

గణపవరం కాశిపాడులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి, వివరాలు సేకరిస్తున్న పోలీసులు

Eluru Urban, Eluru | Aug 23, 2025
గణపవరం మండలం కాశిపాడులో భలే వెంకటరత్నం అనుమానాస్పదంగా శనివారం మృతి చెందాడు. గణపవరం ఎస్ఐ మణికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. గత కొద్ది రోజులగా వెంకటరత్నం మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి అతిగా మద్యం తాగి పడుకున్నాడని. ఉదయం లేచి చూసేసరికి నోరు, చెవి నుంచి రక్తం వచ్చిన స్థితిలో అనుమానస్పదంగా మరణించి ఉన్నాడని మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us