Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ఈనెల 13న జరిగే జాతీయ లోక్యదాలతో సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ నసీం సుల్తానా

Nagarkurnool, Nagarkurnool | Sep 1, 2025
ఈనెల 13న జరిగే జాతీయ లోక్దాలతో కక్షిధాలు తమ కేసులను రాజు చేసుకునేలా పోలీసులు న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నసీం సుల్తానా అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలపై సమావేశం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us