Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: సురవరం సుధాకర్ రెడ్డికి నివాళులర్పించిన ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య

Mancherial, Mancherial | Aug 24, 2025
సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం హైదారాబాద్లోని మగ్ధూం భవన్లో సురవరం భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో వామపక్ష భావజాలం పెంపొందించేందుకు సుధాకర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us