Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: వినాయక మండపాలు పెట్టుకునే వారుపోలీస్ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్న టెక్కలి రూరల్ సీఐ శ్రీనివాస్

Srikakulam, Srikakulam | Aug 23, 2025
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో శనివారం ఉదయం 11.30 కి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ముందుగా ఆన్లైన్లో యాప్ ద్వారా పర్మిషన్స్ తీసుకోవాలని దీనికి సంబంధించి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని అన్నారు. మైక్ సెట్ , సౌండ్ సిస్టం పెట్టుకోవాలంటే కచ్చితంగా DSP పర్మిషన్ తీసుకోవాలని దీనికి ఫీజు చెల్లించవలసి ఉంటుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us