Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: ఓయూలో మాట్లాడిన పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు

Medchal, Medchal Malkajgiri | Aug 25, 2025
పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు సోమవారం ఓయూలో మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని ఆశించిన విద్యార్థులకు నిరాశ మిగిలిందని అన్నారు. రేవంత్ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఓయూ అభివృద్ధిపై జీవో చేసే అధికారమున్న రేవంత్ రెడ్డి అలాంటిది ఏమీ చేయలేదని ఆయన మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us