Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే టిడిపి కోఆర్డినేటర్ సత్తిబాబు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు

Kakinada Rural, Kakinada | Aug 21, 2025
కాకినాడ రూరల్ టిడిపి కోఆర్డినేటర్ పిండి సత్తిబాబు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని టిడిపి నాయకులు కాకరపల్లి చలపతి, కంజు నెహ్రూ ఆరోపించారు. కాకినాడలోని వారు గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు రూరల్ పార్టీ అధ్యక్ష పదవి తనుకు రాకుండా సత్తిబాబు అడ్డుకున్నారని చలపతి విమర్శించారు సత్తిబాబు పై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us