టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో 25.74 లీటర్ల లిక్కర్ పట్టుకున్న సంఘటన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మఖ్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటికే ఫయాజ్, కుమ్మరి లక్ష్మణ్ అనే వ్యక్తులు నుండి 25.74 లీటర్ల అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.