Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో గాయత్రి గుట్ట సమీపంలో కారులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Mahabubabad, Mahabubabad | Sep 5, 2025
మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రి గుట్ట సమీపంలో శుక్రవారం జాతీయ రహదారిపై కారులో రాంబాబు (28) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కురవి మండలం తాట్యా తండాకు చెందిన రాంబాబు మృతదేహాన్ని కారులో గుర్తించారు. కారులో రక్తపు మరకలు కనిపించడంతో ఇది హత్య, ఆత్మహత్య లేదా గుండెపోటుతో సంభవించిన మరణమా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us