యూరియాను రసాయనిక ఎరువులు అధిక ధరలు కొమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మార్వో అరుణకుమారి, మండల వ్యవసాయ అధికారి ప్రసాదు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 4 గంటల20 నిమిషాల సమయంలో నార్పల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఎవరైనా ఎరువులు ఎక్కువ ధరలకు అమ్మితే వారి పైన చర్యలు తప్పవని హెచ్చరించారు.