అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయక మండపం వద్ద జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు చిన్నారిపై పాయసం పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి నీ హుటాహుటి నా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.