Download Now Banner

This browser does not support the video element.

పాణ్యం: ఓర్వకల్ మండలం నన్నూరు లో తలసేమియా బాధితులకు మెగా,రక్తదాన శిబిరం

India | Aug 24, 2025
ఓర్వకల్లు మండలం నన్నూరులో క్యాన్సర్, తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం ఆదివారం నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు విశ్వేశ్వర రెడ్డి, ఖాజామియ్య, హుస్సేన్ సర్కార్, జాకీర్ హుస్సేన్, షేక్ మోతిలాల్, మొల్ల మహ్మద్ షఫీ, సురేష్, అయ్యన్న, సుబ్బారెడ్డి, తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us