ఓర్వకల్లు మండలం నన్నూరులో క్యాన్సర్, తలసేమియా బాధిత చిన్నారుల సహాయార్థం ఆదివారం నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు విశ్వేశ్వర రెడ్డి, ఖాజామియ్య, హుస్సేన్ సర్కార్, జాకీర్ హుస్సేన్, షేక్ మోతిలాల్, మొల్ల మహ్మద్ షఫీ, సురేష్, అయ్యన్న, సుబ్బారెడ్డి, తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.