Download Now Banner

This browser does not support the video element.

పట్టణంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, పాల్గొన్న బేతంచర్ల మండల ప్రత్యేక అధికారి బషీర్ నిషా బేగం

Dhone, Nandyal | Aug 23, 2025
అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని బేతంచర్ల మండల ప్రత్యేక అధికారి బశీరునిసా బేగం, తహశీల్దార్ నాగమణి, ఎంపీడీవో ఫజుల్ రహిమాన్ అన్నారు. శనివారం స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా పట్టణ పురవీధుల్లో ఉన్న నగర పంచాయతీ కమిషన్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us