Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: కొండాపురం : రైల్వే స్టేషన్లో ఆగిన జయంతి ఎక్స్ ప్రెస్... పూజలు చేసి స్వాగతం పలికిన ప్రయాణికులు

India | Sep 10, 2025
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని కొండాపురం మండలం కొండాపురం రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం కన్యాకుమారి నుంచి పూణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్కు రైలుకు స్టాపింగ్ ఇవ్వడంతో ప్రయాణికులు పూజలు చేసి స్వాగతించారు.గతంలో కరోనా రావడంతో ఈ రైలుకు స్టాపింగ్ రద్దు చేశారు. తిరిగి హాల్టింగ్ ఇచ్చారు. నేడు కన్యాకుమారి నుంచి పూణే వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుకు కొండాపురంలో స్టాపింగ్ ఇవ్వడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us