Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

Sircilla, Rajanna Sircilla | Sep 10, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం మంత్రి గడ్డం వివేక్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం కు పూలమాల వేసి, కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం స్థలికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి.
Read More News
T & CPrivacy PolicyContact Us