Download Now Banner

This browser does not support the video element.

తుని మున్సిపాలిటీలో మూలపడ్డ రిక్షాలు, ఇతర వాహనాలకు మరమ్మతులు, పర్యవేక్షించిన ఛైర్‌పర్సన్‌

Tuni, Kakinada | Aug 23, 2025
కాకినాడజిల్లా తుని పట్టణంలో మూలన పడ్డ రిక్షాలని మరమ్మతులు చేయించాలని మునిసిపల్ చైర్ పర్సన్ నార్ల భువన రత్నాజీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా రిక్షాలతో పాటు చెత్తని ఇతర ప్రాంతాలకు తరలించే అనేక వాహనాలు పనిచేయకుండా పోవడంతో వాటిని మరమ్మతులు చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు..ఈ పనులను చైర్పర్సన్ భువన శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా పర్యవేక్షించారు..శానిటరీ ఇన్స్పెక్టర్ సలీం ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us