Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: ప్రజారోగ్యంపై అధికారులు దృష్టి పెట్టాలి పాఠశాలల్లో వసతి గృహాలు విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి జిల్లాకలెక్టర్

Mahabubabad, Mahabubabad | Sep 11, 2025
ప్రజా ఆరోగ్య పై అధికారులు దృష్టిపెట్టాలని పాఠశాలల్లో వసతిగృహాల్లో విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు ఈరోజు గూడూరు మండల లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మండల ప్రాథమిక పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వచ్చే పేషెంట్లకు సరిపడా మందులు ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సీజనల్ వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us