Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: పలాసకాశీబుగ్గ విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా సెంట్రల్ లైటింగ్ నుంచి జలరేగిన మంటలు, అదుపులోకి తీసుకొచ్చిన మున్సిపల్ సిబ్బంది

Srikakulam, Srikakulam | Sep 13, 2025
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా శుక్రవారం రాత్రి సెంటర్ లైటింగ్ నుంచి ఒక్కసారిగా మాటలు చెలరేగాయి.. ఆ ప్రాంతంలో చీకటిగా ఉండడంతో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేశారు.. దీని నుంచి మంటలు రావడంతో స్థానికులు మున్సిపల్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని ఉపకేంద్రంలోని నీటిని తెచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..
Read More News
T & CPrivacy PolicyContact Us